మద్యం మత్తులో యువకుడి వీరంగం

69பார்த்தது
జగిత్యాల పట్టణంలోని నిజామాబాద్ ప్రధాన రహదారి నటరాజ్ టాకీస్ రోడ్ వద్ద పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారిపై హైమద్ అనే వ్యక్తి గురువారం తప్పతాగి వీరంగం సృష్టించాడు. పండ్ల బండిలోని పండ్లను రోడ్డుపై పారబోసి షాప్ యజమానితో వాగ్వాదానికి దిగి నానా హంగామా చేసాడు. దీంతో అక్కడ ట్రాఫిక్ నిలిచిపోయి రహదారిపై వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

தொடர்புடைய செய்தி