రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

60பார்த்தது
రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ధర్మారం మండలంలోని మల్లాపూర్, కొత్తూరు, ధర్మారం గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. సబ్ స్టేషన్లలో సబ్ స్టేషన్లలో మరమ్మతుల కారణంగా ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కరెంట్ సరఫరాను నిలిపి వేస్తున్నట్లు ధర్మారం విద్యుత్ శాఖ ఈఏ మహ్మద్ ఖాసిం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరని కోరారు.

தொடர்புடைய செய்தி