ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమం

51பார்த்தது
తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ధర్మారం మండల కేంద్రంలో అలయన్స్ క్లబ్ ఆఫ్ ధర్మారం అధ్యక్షులు మామిడి శెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి మంగళవారం పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తోడేటి మురళి, అమరపెళ్లి నారాయణ, బైరి చంద్రమౌళి, ఎండి బాబా, ధర్మారం రజక సంఘం అధ్యక్షులు అర్ధవెల్లి రాము, మల్యాల రాజేశం, కాల్వ లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி