నీరు వస్తుందన్న సమాచారంతో కాలేజీ ఖాళీ చేయించారు

72பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం నిజాంపేట్ గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిజాంపేట్ హిల్ కౌంటీ ఎదురుగా ఉన్న పత్తి కుంటలో భారీగా వర్షపు నీరు చేరింది. చెరువులో నిర్మించిన భవనంలో కాలేజిని ఎస్సార్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం నిర్వహిస్తున్నారు. ఎస్సార్ జూనియర్ కాలేజ్ భవనం మంగళవారం సెల్లార్ లోకి నీరు వస్తుందన్న సమాచారంతో నిజాంపేట్ కార్పోరేషన్ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி