దేశం కోసం ప్రాణాలు అర్పించిన గాంధీ కుటుంబం

84பார்த்தது
కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దూలపల్లిలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ప్రెస్ మీట్ గురువారం జరిగింది. మా నాయకుడు రాహుల్ గాందీ పై అనుచిత వ్యాఖ్యల చేసిన కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ మరియు బీజేపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలి. రాహుల్ గాంధీని విమర్శించిన వారిని పదవుల నుండి పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. సిక్కు సమాజం మా కాంగ్రెస్ వెంటే వుంది. రాహుల్ అన్నట్లు నఫ్రత్ చోడో- భారత్ జోడో మా నినాదం అని అన్నారు.

தொடர்புடைய செய்தி