కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడులు

74பார்த்தது
కోడి పందాల స్థావరాలపై పోలీసుల దాడులు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మొగవెల్లి గ్రామ శివరులో కోడి పందాల స్థావరాలపై గురువారం రాత్రి బెజ్జూర్ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో కోడి పందాలు ఆడుతున్న 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ విక్రమ్ పేర్కొన్నారు. 30 బైకులు, రూ. 3 వేల నగదు, 29 కత్తులు, 4 కోడి పుంజులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

தொடர்புடைய செய்தி