ఎలుగుబంటి దాడిలో వ్యక్తికి తీవ్ర గాయాలు

62பார்த்தது
ఎలుగుబంటి దాడిలో వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం ఖానాపూర్ అడవి సారంగాపూర్ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన రైతు తొడసం సోనేరావు తప్పిపోయిన తన ఆవును వెతికేందుకు జిల్లెడుకుంట అటవీ ప్రాంతానికి వెళ్లాడు. పిల్లతో ఉన్న ఎలుగుబంటి అతడిపై దాడి చేయడంతో సోనేరావు తీవ్రంగా గాయపడగా చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி