ఒంగోలు: భారీ వర్షాల నేపథ్యంలో కాల్ సెంటర్ ఏర్పాటు

78பார்த்தது
ఒంగోలు: భారీ వర్షాల నేపథ్యంలో కాల్ సెంటర్ ఏర్పాటు
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తమీమ్ అన్సారియా ఆదివారం తెలిపారు. సుమారు రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖప్రకటించిన విషయం తెలిసిందే. సహాయం కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్ సైతం ఏర్పాటు చేశారు. ఎక్కడైనా వరద బీభత్సం వల్ల సాయం కావలసినవారు 1077 టోల్ ఫ్రీ నెంబర్ కుసమాచారం అందించాలన్నారు.

தொடர்புடைய செய்தி