పిఎం సూర్య ఘర్ యోజనపై కలెక్టర్ సమీక్ష

58பார்த்தது
ఒంగోలులోని కలెక్టరేట్ కార్యాలయంలో పీఎం సూర్య యోజన ముక్త్ బిజిలి యోజన పథకంపై ప్రకాశం కలెక్టర్ తమీమ్ అన్సారియా గృహ నిర్మాణ, విద్యుత్ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గృహాలకు ఉచిత విద్యుత్ అందించడానికి కేంద్రం ఈ పథకం తీసుకు వచ్చినట్లు తెలిపారు. గృహాల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చుకోవడానికి సబ్సిడీ ఇస్తామని, లబ్ధిదారులను ఎంపిక చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

தொடர்புடைய செய்தி