పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయండి

64பார்த்தது
పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేయండి
గుంటూరు జిల్లాలోని కోర్టు కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి శనివారం పోలీస్ కార్యాలయంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో సీఐలు నాగమల్లేశ్వరరావు, నరసింహారావులు సిబ్బందికి పలు సూచనలు చేశారు. పెండింగ్ కేసులను సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అందుకు కోర్టు కానిస్టేబుల్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేశారు.

தொடர்புடைய செய்தி