మనందరి ధైర్యం జగనన్న చేసిన మంచి: విడదల రజిని

50பார்த்தது
మనందరి ధైర్యం జగనన్న చేసిన మంచి: విడదల రజిని
మనందరి ధైర్యం గతంలో జగనన్న చేసిన మంచి అని మాజీ మంత్రి విడదల రజిని అన్నారు. శుక్రవారం గుంటూరులో జరిగిన వైసీపీ జిల్లా అధ్యక్షుల ప్రమాణ స్వీకార మహోత్సవంలో మాట్లాడారు. ఎన్ని కష్టాలోచ్చినా ధైర్యంగా నిలబడే సత్తా జగనన్న మనకిచ్చాడని, జగనన్నే మన ధైర్యం జగనన్న పాలన అంటే గుర్తుకొచ్చేది సంక్షేమం అని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు దాటుతుందని, అమ్మబడి ఏమైందని ప్రశ్నించారు.

தொடர்புடைய செய்தி