దుకాణదారులకు గుంటూరు కమిషనర్ వార్నింగ్

84பார்த்தது
దుకాణదారులకు గుంటూరు కమిషనర్ వార్నింగ్
వర్షానికి కాల్వలు పొంగి మురుగు ఇళ్ళల్లోకి వస్తుందని స్థానికులు ఫిర్యాదు చేయటంతో జిల్లా కమిషనర్ శ్రీనివాసులు శనివారం గుంటూరు బ్రాడీపేటలో పర్యటించారు. 14, 19 క్రాస్ రోడ్డులో ఆక్రమణల కారణంగానే డ్రైన్లు పొంగుతున్నాయని, అధికారులు సంబంధిత ఇళ్ళ యజమానులకు చెప్పి ఆక్రమణలు తొలగించాలని ఆదేశించారు. కాల్వలో వ్యర్థాలు వేసే దుకాణదారుల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని చెప్పారు.

தொடர்புடைய செய்தி