హర్యానాలోని చర్కీ దాద్రీలో మంగళవారం షాకింగ్ ఘటన జరిగింది. బస్టాండ్ ఎదురుగా పూర్ణా మార్కెట్ వద్ద ఓ హోటల్లో ఇద్దరు యువకులు రాత్రి భోజనం చేశారు. వారిపై 12 మందికిపైగా దుండగులు అకస్మాత్తుగా దాడి చేశారు. ఇద్దరిలో ఆకాష్ అనే యువకుడు స్పాట్లోనే చనిపోయాడు. మరో యువకుడు రాహుల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పాతకక్షల కారణంగా నిందితులు ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది.