గిరిజన తండాలను పట్టించుకోని అధికారులు

76பார்த்தது
గిరిజన తండాలను పట్టించుకోని అధికారులు
యాదాద్రి భువనగిరి జిల్లా మండలం తుర్కపల్లి ములకలపల్లి టు గొల్లగూడెం వెళ్లే రహదారి మాధ్య దేహోజి నాయక్ తండావాసులకు రోడ్డు మార్గాలు సరిగా లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. తమ నిత్యావసరాల కోసం లేదా ఆరోగ్య సమస్యల కోసం హాస్పిటల్ కి వెళ్దామంటే రోడ్డు సౌకర్యాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி