రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు

68பார்த்தது
రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు
హనుమకొండ రైతులకు నకిలీ విత్తనాలను అమ్మినట్లయితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులు, విత్తన వ్యాపారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలను మాత్రమే విక్రయించాలని వ్యాపారులను ఆదేశించారు.

தொடர்புடைய செய்தி