ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి: చైర్మన్

74பார்த்தது
ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి: చైర్మన్
సోమవారం 27 న జరగనున్న వరంగల్ - ఖమ్మం- నల్గొండ శాసన మండలి ఎన్నికలలో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ ఛైర్మెన్ డా. బొమ్మర బోయిన కేశవులు తెలిపారు. ఆదివారం వరంగల్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி