రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

73பார்த்தது
రిసెప్షన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ సోమవారం ఉదయం 8 నుండి సాయంత్రం4 వరకు జరుగుతుందని, ఇందుకు సంబంధించి పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం కాకతీయ డిగ్రీ కళాశాలలో పోలింగ్ కేంద్రాలకు తరలించే పోలింగ్ సామగ్రి డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పరిశీలించారు.

தொடர்புடைய செய்தி