ఠాగూర్ సినిమాను తలపించిన మెడికవర్ హాస్పిటల్ నిర్వాకం

71பார்த்தது
మెడికవర్ ఆసుపత్రి డాక్టర్ల నిర్వాకం ఠాగూర్ సినిమాను తలపించింది. పర్వతగిరికి చెందిన చిన్న సుశీల(72) కాలు ఇన్ఫెక్షన్ అయిందని హంటర్ రోడ్ లోని మెడికవర్ హాస్పిటల్ లో చేరారు. పలు పరీక్షలు చేసి డాక్టర్లు కిడ్నీలో స్టోన్ ఉందని తెలిపారు. రెండు ఆపరేషన్లు చేస్తామని రూ. 2, 10, 000 కట్టించుకున్నారు. రక్తం కావాలని హడావిడి చేసి, ఆఖర్లో ఈసిజి తీసి మరణించినట్లు ధ్రువీకరించారు. బంధువులు ఆస్పత్రి ముందు ఆందోళన చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி