జర్నలిస్టుల ఇండ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది

85பார்த்தது
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, త్వరలో ఇళ్లస్థలాలు ఇస్తామని మంగళవారం మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం ఇళ్ల స్థలాల విషయంలో కాలయాపన చేసిందని, అర్హుల జాబితాను జర్నలిస్ట్ యూనియన్ల కమిటీలు అందిస్తే ఇంటి స్థలాలను కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇంటి స్థలాల విషయంలో రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస రెడ్డితో చర్చించాలన్నారు.

தொடர்புடைய செய்தி