అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా బల్దియా

70பார்த்தது
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం అసాంఘిక కార్యక్రమాలకు నెలవుగా మారింది. సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో తాగుబోతులకు అడ్డాగా మారుతుంది. రాత్రి సమయాలలో అక్కడే మద్యం తాగి సీసాలు పగలగొడుతున్నారు. కార్పొరేషన్ లో గస్తి పెంచాలని, అలాగే సీసీ కెమెరాలు బిగించి, ఇలాంటి ఘటన చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி