![](https://media.getlokalapp.com/cache/5c/4f/5c4fcf72a00d24981c474f595cb1b529.webp)
![](https://amp.dev/static/samples/img/play-icon.png)
భారత రాజ్యాంగం అపహస్యం పాలైన రోజు
భారత రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తూ అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎమర్జెన్సీ ని విధించిందని వరంగల్ బీజేపీ అధ్యక్షుడు ఘంట రవి అన్నారు. భారత రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడి దేశ ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాసి ఆనాడు జూన్ 25 1975న విధించిన ఎమర్జెన్సీ కి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకు వెళ్లిన వారిని మంగళవారం వరంగల్ నగరంలో శాలువాతో వరంగల్ బీజేపీ శ్రేణులు సత్కరించాయి.