ఎంజీఎంలో రోగుల ఆందోళన

80பார்த்தது
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ 47 వ ల్యాబ్ గది వద్ద గురువారం రోగులు ఆందోళన చేశారు. అధికంగా రోగులు రావడంతో రక్త నమూనాలు సేకరించడానికి ఉపయోగించే బ్లడ్ కంటైనర్లు అయిపోయాయి. దీంతో రోగులు ఆందోళనకు దిగారు. అరగంట తర్వాత ఆర్ఎంవో డాక్టర్ మురళి స్పందించి.. తక్షణమే కావాల్సిన పరికరాలు తెప్పించారు. అదనపు సిబ్బందిని రప్పించి అందరికి వైద్య పరీక్షలు జరిగేలా చూశారు. దీంతో రోగులు శాంతించారు.

தொடர்புடைய செய்தி