హైదరాబాద్ లో ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకుల సమావేశం

79பார்த்தது
నూతన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన రాష్ట్ర ఇంచార్జి దీప్ దాస్ మున్షి, వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి, జిల్లా మంత్రి కొండా సురేఖ సమక్షంలో శనివారం హైదరాబాద్ గాంధీ భవన్ లో ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி