అమ్మవారి ఆశీస్సులతో పార్టీ బలోపేతానికి కృషి

56பார்த்தது
టీపీసీసీ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి వరంగల్ రావడంతో మహేష్ గౌడ్ పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ సారయ్య, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్వాగతం పలికారు. భద్రకాళి దేవాలయానికి చేరుకున్న పీసీసీ అధ్యక్షునికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులతో ఆశీర్వచనాలు తీసుకున్నారు. అమ్మవారి ఆశీస్సులతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி