ఎంజీఎం లో డెంగీ రోగుల తాకిడి

71பார்த்தது
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో డెంగ్యూ రోగుల తాకిడి పెరుగుతుంది. సెప్టెంబర్ లో 140 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. గురువారం ఏటూరునాగారం కు చెందిన ఓ బాలిక మృతి చెందిన ఘటన తెలిసిందే. ప్రజలు జ్వరాల బారిన పడకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు, దీనికోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేసినట్లు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మురళి శుక్రవారం తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி