ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

60பார்த்தது
కర్ణభేరి పగిలే విధంగా శబ్దం వచ్చే విధంగా తమ బండ్ల సైలెన్సర్లను మార్చుకొని రోడ్లపై తిరుగుతూ ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వరంగల్ నగర ప్రజలు సీపీని కోరుతున్నారు. కనీసం బండికి నెంబర్ ప్లేట్ లేకుండా త్రిబుల్ రైడింగ్ చేస్తూ వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్న కూడా ట్రాఫిక్ పోలీసులు పట్టుకోవాలన్నారు. ఇలా ఇబ్బందులు కలగజేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

தொடர்புடைய செய்தி