ముగ్గురు బల్దియా కార్మికులు అరెస్ట్

72பார்த்தது
వరంగల్ ఆటోనగర్ జీడబ్ల్యూఎంసీ కమ్యూనిటీ హాల్ ఆవరణలో గత ఏడాది ప్రైవేట్ యాడ్స్ వారు కొన్ని ఇనుప పైపులను వదిలేసిపోయారు. వాటిని 23వ డివిజన్ జవాన్ ఉస్మాన్, ట్రాక్టర్ డ్రైవర్ గణేశ్, మరో జవాన్ శ్రవణ్ అందులో ఐదు పైపులను ఇనుప సామను షాపులో అమ్ముకున్నారు. శానిటరీ ఇన్స్పెక్టర్ ఎల్లస్వామి ఫిర్యాదు మేరకు గురువారం మట్టేవాడ పోలీసులు రికవరీ చేసి వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

தொடர்புடைய செய்தி