ఎంజీఎం జంక్షన్లో ఆమరణ నిరాహార దీక్ష

76பார்த்தது
బీసీ డిక్లరేషన్ ను అమలు చేయాలని వరంగల్ జిల్లా గీసుగొండలో రజక రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు చాపర్తి కుమారస్వామి చేపట్టిన నిరాహార దీక్ష సోమవారం నాటికి తొమ్మిదవ రోజుకు చేరుకున్నది. 26 తేదీన ఎంజీఎం హాస్పటల్ కు తరలించారు. ఆరోగ్యం బాగానే ఉన్నదని పోలీసులు సోమవారం ఎంజీఎం నుండి లేపుకుని వచ్చి జంక్షన్లో వదలగా, జంక్షన్లో కూచొని దీక్ష చేస్తుండగా మట్టేవాడ పోలీసులు తీసుకుని వెళ్లారు.

தொடர்புடைய செய்தி