ఉర్సులో పోటాపోటీగా చేపల వేట

62பார்த்தது
భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఆదివారం ఉర్సు చెరువు మత్తడి వద్ద సుమారు 60-70 మంది చేపలు పట్టేందుకు పోటీపడ్డారు. అమ్మవారి పేట వైపు మత్తడి తాడు కట్టడంతో యువకులు పెద్దసంఖ్యలో చేపలు పట్టేందుకు ఉత్సాహం చూపారు, ఉర్సుకు చెందిన మత్స్యకారుడు బైరి రమేష్ కు 12 కిలలో పెద్ద చేప దొరికింది.

தொடர்புடைய செய்தி