ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేశారు

75பார்த்தது
హనుమకొండ జిల్లా వేలేరులో గాదె రాజిరెడ్డి అనే వ్యక్తి ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీపీ సమ్మిరెడ్డి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి అనేక మంది నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఆయన ఎవరి వద్ద డబ్బులు వసూలు చేశారో అవన్నీ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி