కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేస్తుంది

63பார்த்தது
బిఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి మేలు చేసిందని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను చిన్నచూపు చూస్తుందంటూ ఆరోపించారు. మంత్రివర్గంలో ఒక్కరు కూడా మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు లేరన్నారు.

தொடர்புடைய செய்தி