ముఖ్యమంత్రితో ములాఖత్ అయిన ఎంపీ

81பார்த்தது
ముఖ్యమంత్రితో ములాఖత్ అయిన ఎంపీ
ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సోమవారం సాయంత్రం కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వరంగల్ పార్లమెంట్, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించారు.

தொடர்புடைய செய்தி