మా భూమి అక్రమంగా పట్టా చేసుకున్నారు

60பார்த்தது
తమ సంతకాలను ఫోర్జరీ చేసి పట్టాలు మార్చుకొని 40ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్న ఘటన చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. బాధితులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 40 నిరుపేద కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున పట్టాలు ఇచ్చిందని తెలిపారు. తమకు లేకుండా కొంత మంది సంతకాలు ఫోర్జరీ చేసి అక్రమంగా పట్టాలు మార్చుకున్నారని వాపోయారు. ప్రభుత్వం న్యాయం చేయాలని వేడుకున్నారు.

தொடர்புடைய செய்தி