క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ డైరెక్టర్

449பார்த்தது
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న మార్కెట్ డైరెక్టర్
జాఫర్ గడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎస్డిఏ ప్రార్థన మందిరం నందు క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పాస్టర్ నిర్వహించిన ప్రత్యేక ప్రార్థన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ పొన్నాల జ్యోతి నాగరాజు, స్టేషన్ ఘనపూర్ మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్, గ్రామ శాఖ అధ్యక్షులు ఏర్రనరేష్ హాజరయ్యారు. మండల నాయకులు పెంతల మల్లయ్య, కుస శ్రీను, పులి యక నాదం, శోభన్ బాబు, ఆరోగ్యం, గుండె కుమార్, రాజు, ఎల్లయ్య, మరియు పిల్లలు, పెద్దలు, యూత్ నాయకులు, దైవజనులు, క్రైస్తవులు, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி