గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: ఏసీపీ

85பார்த்தது
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలి: ఏసీపీ
గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించుకోవాలని స్టేషన్ ఘనపూర్ ఏసీపీ భీమ్ రావ్ శర్మ సోమవారం రాత్రి తెలిపారు. గణేష్ నిమజ్జన బందోబస్తు పర్యవేక్షణలో భాగంగా శివుని పల్లి గ్రామంలో హనుమాన్ టెంపుల్ వద్ద హనుమాన్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి మండపాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలను స్టేషన్ ఘనపూర్ ఏసీపీ భీమ్ రావ్ శర్మ, సీఐ వేణు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி