గాంధీజీ జీవితం మొత్తాన్ని ఉద్యమాలలోనే గడిపాడు: ఎంపీ

56பார்த்தது
గాంధీజీ జీవితం మొత్తాన్ని ఉద్యమాలలోనే గడిపాడు: ఎంపీ
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్బంగా హన్మకొండ లోని గాంధీజీ విగ్రహనికి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణతో కలిసి బుధవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. భారతదేశాన్ని గాంధీ పుట్టిన దేశంగా చెప్పుకొనే స్థాయి కలిగిన మహాపురుషుడు మహాత్మాగాంధీ అని పేరొన్నారు. గాంధీజీ జీవితం మొత్తాన్ని ఉద్యమాలలోనే గడిపాడని అన్నారు.

தொடர்புடைய செய்தி