రఘునాథ్ పల్లి: మద్యం మత్తులో ట్రాక్టర్ డ్రైవర్

68பார்த்தது
రఘునాథ్ పల్లి మండలం సర్వీస్ రోడ్డులో ట్రాక్టర్ డ్రైవర్ దండ్ల ఐలయ్య మద్యం సేవించి అతి వేగంగా వెళ్తు ప్రజలకు తాకిస్తూ సోమవారం వెళ్ళాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. తాగి ఉన్న ఇలాంటి వానికి ఎలా పని చెప్పారని గ్రామస్తులు ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు జరగకుండా, ఐలయ్య పైన, పని చెప్పిన యాజమాని పైన చర్యలు తీసుకోవాలని ఏసీపీని స్థానికులు కోరారు.

தொடர்புடைய செய்தி