చిందు యక్షగాన కళాకారుల నాటక ప్రదర్శన

51பார்த்தது
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం రాఘవాపూర్ గ్రామంలో చిందు యక్షగాన కళాకారులు మంగళవారం నాటక ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శనలో భాగంగా సతి తులసి నాటకాన్ని ప్రదర్శించారు. కొన్ని ఏళ్లుగా నాటకాలను ప్రదర్శిస్తూ జీవిస్తున్నామని ప్రభుత్వం తమను ఆదుకోవాలని అన్నారు. ఈ నాటకాన్ని తిలకించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி