దర్మారంలో రైతుల ఆందోళన

58பார்த்தது
వరంగల్ 16వ డివిజన్ దర్మారంలో సోమవారం రైతుల ఆందోళన చేపట్టారు. యూనియన్ బ్యాంక్ ముందు రైతుల నిరసన తెలిపారు. రైతులకు రుణమాఫీ విషయంలో బ్యాంక్ అధికారులు అలసత్వం వహిస్తున్నారని ధర్నా నిర్వహించారు. 1293 మంది రైతులు రుణమాఫీ తీసుకోగా కేవలం 270 మంది రైతులకే రుణమాఫీ జరగడంతో రైతుల అసహనం వ్యక్తంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యం వ్యవహరిస్తుందంటూ ఆందోళన చేశారు.

தொடர்புடைய செய்தி