పాలకుర్తిలో జర్నలిస్ట్ యోగిరెడ్డికి నివాళులు

78பார்த்தது
జనగాం జిల్లా పాలకుర్తి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో జర్నలిస్ట్ యోగిరెడ్డి అతని కూతురు ఆధ్యా రెడ్డి ల ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి అనంతరం వారికి ప్రగాడ సంతాపాన్ని తెలిపారు. శనివారం ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి ఆత్మహత్య కుటుంబానికి తీరని లోటు అన్నారు.

தொடர்புடைய செய்தி