ఎరువుల షాపును సందర్శించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి

56பார்த்தது
ఎరువుల షాపును సందర్శించిన ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి
రైతులకు విత్తనాల కొరత లేకుండా షాపుల యాజమాన్యాలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రైతులు అధైర్యపడొద్దని, అన్ని విధాలా అండగా ఉంటామని జనగాం జిల్లా పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శనివారం పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని పెద్దవంగర మండల కేంద్రంలోని ఎరువులు, విత్తన విక్రయ కేంద్రాన్ని స్థానిక నాయకులతో కలిసి సందర్శించారు.

தொடர்புடைய செய்தி