నేడు తొర్రూర్ లో మహజ్ఞాన సమ్మేళనం

60பார்த்தது
మహాజ్ఞాన సమాజం ఆధ్వర్యంలో పాలకుర్తి నియోజకవర్గం తొర్రూర్ మండల కేంద్రంలో నిర్వహించే మహజ్ఞాన సమ్మేళనం కార్యక్రమంలో బుద్ధి జీవులందరూ పాల్గొనాలని ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ విశ్వనాథ్ గోవిఅంస పిలుపునిచ్చారు. ఆదివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగం పై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. స్వచ్చందంగా కుల, మత, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలంతా హాజరుకావాలని కోరారు.

தொடர்புடைய செய்தி