కబేళకు గోవులను తరలిస్తున్న డీసీఎం బోల్తా

70பார்த்தது
జనగామ జిల్లా పాలకుర్తి మండలం వావిలాల గ్రామం వద్ద శుక్రవారం తెల్లవారుజామున అక్రమంగా కబేళకు గోవులను తరలిస్తున్న డీసీఎం వ్యాను అదుపు తప్పి బోల్తా పడింది. డిసిఎం వాహనంలో సుమారు 80 ఆవులు ఉన్నట్లు గుర్తించారు. బోల్తా పడ్డ డిసిఎంలో సుమారు 20 నుండి 30 ఆవులు మృతి చెందే అవకాశం ఉందని అంటున్నారు. పరారీలో డిసిఎం డ్రైవర్, ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు చర్యలు చేపట్టారు.

தொடர்புடைய செய்தி