భరతనాట్య నృత్య ప్రదర్శనలో చిన్నారుల ప్రతిభ

73பார்த்தது
భరతనాట్య నృత్య ప్రదర్శనలో చిన్నారుల ప్రతిభ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో భారత్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి భరతనాట్య నృత్య ప్రదర్శన సోమవారం నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పాము సౌమ్య ఆధ్వర్యంలో జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన చిన్నారులు రామగిరి హారిక, యస్మిత, లక్ష్మీ, ప్రియ, నీలామృత, యశ్విత, ఉద్విక లు పాల్గొని భరతనాట్య నృత్య ప్రదర్శనలో పాల్గొని అత్యంత ప్రతిభను ప్రదర్శించారు.

தொடர்புடைய செய்தி