యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యటక దినోత్సవ సదస్సు

77பார்த்தது
యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యటక దినోత్సవ సదస్సు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) నర్సంపేటలో ప్రపంచ పర్యాటక దినోత్సం పురస్కరించుకొని యువ టూరిజం క్లబ్ అద్వర్యంలో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యకత వహించిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల వివిధ పర్యాటక, వారసత్వ సంపద ప్రదేశాలు, మొదలైన చారిత్రాత్మక ప్రదేశాలను ప్రజలకు అవగాహన కలిపించాలని, ఉద్యోగ అవకాశాలను మెరుగుపర్చుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி