సీపీఎం సీనియర్ నాయకుడు శ్రీనివాస్ మృతి

53பார்த்தது
సీపీఎం సీనియర్ నాయకుడు శ్రీనివాస్ మృతి
జనగామ జిల్లా సీపీఎం పార్టీ సీనియర్ నాయకుడు, సీఐటీయూ అధ్యక్షుడు కామ్రేడ్ బొట్ల శ్రీనివాస్ సోమవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీనివాస్ ఆకస్మిక మృతి పట్ల సీపీఎం జిల్లా నాయకులు, ఇతర పార్టీల నాయకులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆయన మృతి ప్రజా పోరాటాలకు, సీపీఎం పార్టీకి తీరని లోటు అన్నారు.

தொடர்புடைய செய்தி