సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన

69பார்த்தது
సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిరసన
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన చేపట్టారు. సెప్టెంబర్ 17 ముమ్మాటికి విద్రోహ దినమేనని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకుడు రాజేందర్ అన్నారు. సాయుధ పోరాట సమయంలో నాడు కమ్యూనిస్టుల అంతం కోసం గ్రామాలపై పాశవికంగా దాడులు చేశారన్నారు. కృష్ణ, తిరుపతి, సారంగపాణి, మల్లయ్య, తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி