హెలికాప్టర్ లో నర్సంపేటకు చేరుకున్న మంత్రులు

71பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి గురువారం మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర రాజనర్సింహ చేరుకున్నారు. మెడికల్ కళాశాల, జిల్లా ఆసుపత్రి ప్రారంభోత్సవానికి హైదారాబాద్ నుంచి నర్సంపేటకు నేరుగా హెలికాప్టర్ లో మంత్రులు విచ్చేశారు. వారికి స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, ఎంపీ బలరాం నాయక్, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు.

தொடர்புடைய செய்தி