రూ.8,960 విలువైన మద్యం స్వాధీనం

259பார்த்தது
రూ.8,960 విలువైన మద్యం స్వాధీనం
అక్రమంగా నిల్వ చేసిన మద్యం బాటిళ్లను పట్టుకున్నట్లు ఎస్సై తోట మహేందర్‌ శుక్రవారం తెలిపారు. చెన్నారావుపేట మండలంలోని ఈర్య తండాకు చెందిన భూక్య హనుమ తన ఇంట్లో సుమారు రూ. 8, 960 విలువైన మద్యాన్ని అక్రమంగా నిల్వ చేశాడు. పక్కా సమాచారంతో మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్సై పేర్కొన్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி