గాంధీ జీ అన్ని తరాల వారికి ఆదర్శనీయం

63பார்த்தது
గాంధీ జీ అన్ని తరాల వారికి ఆదర్శనీయం
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ బుధవారం నివాళులర్పించారు. దేశ స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ చేసిన పోరాటం ఎంతో గొప్పదని అన్ని తరాల వారికి ఆదర్శనీయమని సాంబయ్య గౌడ్ అన్నారు. శాంతి, అహింస వంటి మార్గాన్ని గాంధీ ఎంచుకొని స్వాతంత్రాన్ని సాధించి పెట్టారన్నారు. కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி